ప్రతి మనిషి అనాధలు, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులను ఆదుకునేందుకు మానవత్వంతో ముందుకు రావాలని వాకర్స్ ఇంటర్నేషనల్ 102 ఎలక్ట్ గవర్నర్, కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొంక్యాన మురళీధర్ అన్నారు. కొంక్యాన రాజేశ్వరి తృతియ వర్ధంతి సందర్భంగా నగరంలోని మదర్ థెరిస్సా హోమ్ వృద్ధులు విభిన్న ప్రతిభావంతులకు మంగళవారం భోజన వితరణ చేపట్టారు.