'ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులు చేర్పించాలని మనవి'

1779చూసినవారు
'ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులు చేర్పించాలని మనవి'
టెక్కలి : స్థానిక సంతబొమ్మాళి మండలం సీతానగరం ఉపాధ్యాయులు వారు పనిచేస్తున్న గ్రామంలో కలియ తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్ళి మన ఊరిలో ఉండే పాఠశాలలో నాడు-నేడు ద్వారా 29 లక్షలు మౌళిక సదుపాయాలు కల్పన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి విద్యార్థి మన స్కూల్ లో చేర్పించేందుకు సహకరించాలని గ్రామ పెద్దలు, ప్రజలు అందరినీ కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుప్పిలి మదు, పద్మ, చింతాడ శోభారాణి, గౌడు మోహనరావు, లక్ష్మణరావు, సుధాకర్ మేష్టారు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్