సంతబొమ్మాలి గ్రంథాలయంలో వార్షిక తనిఖీ

79చూసినవారు
సంతబొమ్మాలి గ్రంథాలయంలో వార్షిక తనిఖీ
సంతబొమ్మాలి మండల కేంద్రం లోని శాఖా గ్రంధాలయంలో గురువారం శ్రీకాకుళం జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి బి కుమార్ రాజు వార్షిక తనిఖీ నిర్వహించారు.ఈ వార్షిక తనిఖీలో పలు రికార్డులను మరియు గ్రంథాలయం పనితీరును పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.దాతలు ఎవరైనా ఉంటే బుక్స్ రూపంలో సహకరించాలని కోరారు.బుక్స్ డిపాజిట్ దారులను పెంచాలని గ్రంథాలయాధికారికి ఆదేశించారు. గ్రంధాలయ అధికారి కె. రామకృష్ణ ఉన్నారు.

సంబంధిత పోస్ట్