సంతబొమ్మాలి మండలం నౌపడా పంచాయతీ కూర్మనాథపురంగ్రామంలో
టీడీపీ శ్రేణులు శుక్రవారం భవిష్యత్తు గ్యారెంటీ బాబు షూరిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బూత్ నెంబర్ 173 పొలింగ్ బూత్ కు సంబంధించి ఇంటింటికి వెళ్లి టిడిపి మేనిఫెస్టో పై ప్రచారం చేశారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనేహామీలను అమలు చేసే ప్రమాణ పత్రాన్ని సుగ్గు.నాగిరెడ్డి,దాలయ్యా, కొటేష్, నగేష్,రాజు,రవి,వెంకటేష్,నాగార్జున తదితరులు అందజేసారు.