కొత్తమ్మతల్లి ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించిన మంత్రి

50చూసినవారు
కొత్తమ్మతల్లి ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించిన మంత్రి
తిరుమల పవిత్రతకు పరిరక్షించి పూర్వ వైభవం ఎన్డీఎ కూటమి ప్రభుత్వం తీసుకువస్తామని మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు ఆదివారం అన్నారు. ఈ మేరకు కోటబొమ్మాళిలో కొత్తమ్మతల్లి వార్షిక ఉత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కొత్తమ్మ తల్లి పండగ రాష్ట్ర స్థాయి పండుగగా గుర్తింపు లభించిదన్నారు. రాష్ట్ర స్థాయిలో ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్