పోర్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం.. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి..?

2276చూసినవారు
పోర్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం.. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి..?
సంతబొమ్మాలి మండలం నౌపడ ఎంపీటీసీ రాములు సోదరుని కుమారుడు శేషురెడ్డి ఇటీవల పోర్టు వాహనాన్ని వెనకనుంచి ద్విచక్ర వాహనంతో ఢీకొని మృతి చెందారు. మూలపేట పోర్టు యాజమాన్యమే అతని మృతి పట్ల నైతిక బాధ్యత వహించి, నష్టపరిహారం చెల్లించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, నౌపడ సర్పంచ్ పిలక రవికుమార్ రెడ్డి, ఎంపీటీసీ సుధాకర్ డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్