ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వద్ద ఉద్రిక్తత

59చూసినవారు
ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వద్ద ఉద్రిక్తత
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దివ్వెల మాధురి దువ్వాడ ఇంట్లోకి ప్రవేశించడంతో రగడ మొదలైంది. దీంతో గత కొద్దిరోజులుగా అక్కడే ఉంటున్న దువ్వాడ భార్య వాణీ, కుమార్తె హైందవి కూడా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్