తాళ్లవలసలో గడపగడపకు వైసిపి నాయకులు ప్రచారం

70చూసినవారు
సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామ పంచాయతీలో మేము సిద్ధం మా భూత్ సిద్ధం కార్యక్రమంలో భాగంగా బుధవారం వైసీపీ నాయకులు గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పిటిసి పాల వసంత రెడ్డి, ఎంపీపీ ప్రతినిధి మేరుగు అప్పారావు, మండల పార్టీ అధ్యక్షులు కోత సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్