ఢిల్లీ బయలుదేరిన టీడీపీ అధినేత చంద్రబాబు

5998చూసినవారు
ఢిల్లీ బయలుదేరిన టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడ రాత్రికి అమిత్ షా, బిజెపి నేతలతో భేటీ కానున్నారు. రానున్న సర్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పొత్తుల విషయంపై బిజెపితో చంద్రబాబు మాట్లాడేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్