ఆవును ‘రాజ్యమాత’గా ప్రకటించిన మహారాష్ట్ర

53చూసినవారు
ఆవును ‘రాజ్యమాత’గా ప్రకటించిన మహారాష్ట్ర
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆవును 'రాజ్యమాత'గా ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. భారతీయ సంప్రదాయంలో ఆవుకున్న ప్రాధాన్యతకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వ్యవసాయంలో ఆవు పేడ ప్రాధాన్యతను కూడా ఆ ప్రకటనలో వివరించింది. ఆవు పాలు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తుందని, ఆవు మూత్రం కూడా అనేక వ్యాధులను నయం చేస్తుందని, గోమాత ఉత్పత్తులతో మానవులు పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నట్టు వివరించారు.

సంబంధిత పోస్ట్