ఏపీలో టీడీపీదే అధికారం: చింతా మోహన్

71చూసినవారు
ఏపీలో టీడీపీదే అధికారం: చింతా మోహన్
ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ అన్నారు. సీఎం జగన్‌కు పడాల్సిన ఓట్లన్నీ చంద్రబాబుకు పడ్డాయని చెప్పారు. తామే అధికారంలోకి వస్తున్నామని వైసీపీ నేతలు చెప్పడం.. కేవలం వారి ఊహాగానాలేనని తెలిపారు. ఎన్నికల వేళ వైసీపీ రూ.4-5 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

సంబంధిత పోస్ట్