వాలంటీర్లపై కావాలనే టీడీపీ రాద్ధాంతం చేస్తోంది: సజ్జల

53చూసినవారు
వాలంటీర్లపై కావాలనే టీడీపీ రాద్ధాంతం చేస్తోంది: సజ్జల
వాలంటీర్లపై టీడీపీ కావాలనే రాద్ధాంతం చేస్తుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వాలంటీర్లపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని.. పింఛన్ల విషయంలో ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసరికి ఇప్పుడు సపోర్ట్ గా మాట్లాడుతున్నారని అన్నారు. వాలంటీర్లను అడ్డుకుని ఇప్పుడు మాపై విమర్శలు చేస్తారా? అని చంద్రబాబును సజ్జల ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్