కచ్చతీవు అకస్మాత్తుగా తెరమీదకు ఎందుకొచ్చింది?

1912చూసినవారు
కచ్చతీవు అకస్మాత్తుగా తెరమీదకు ఎందుకొచ్చింది?
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అందించిన ఆర్టీఐ సమాచారం ప్రకారం ఓ పత్రికలో వచ్చిన వార్తతో కచ్చతీవు హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత ప్రధాని మోదీ.. 'కాంగ్రెస్ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చేసిందని' ట్వీట్ చేయడంతో రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది. న్యాయపరంగా చూస్తే ఈ అప్పగింత చెల్లదని తమిళనాడు పక్షాలు వాదిస్తున్నాయి. 1974 తరువాత తమిళనాడులో ప్రతీ ఎన్నికల్లో ఇదే కీలకాంశంగా మారుతోంది.

సంబంధిత పోస్ట్