ఏపీలో బీజేపీకి
టీడీపీ,
జనసేన పొత్తు బాగా కలిసొచ్చింది. గత ఎన్నికల్లో సున్న స్థానాలకు పరిమితమైన
బీజేపీ.. ఈసారి అనూహ్యంగా పుంజుకొని 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. పోటీ స్థానాలకు గాను 7 స్థానాల్లో అధిక్యంలో ఉంది. దీంతో
టీడీపీ,
జనసేన ఓట్లను క్యాచ్ చేయడంలో
బీజేపీ అభ్యర్థులకు కలిసొచ్చింది.