ఏపీలో టీడీపీదే గెలుపు: ప్రశాంత్ కిషోర్

80చూసినవారు
ఏపీలో టీడీపీదే గెలుపు: ప్రశాంత్ కిషోర్
ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. వైసీపీకి పరాజయం తప్పదని పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ. తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్ చెబుతున్నట్లే.. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా చెబుతున్నారని అన్నారు. పదేళ్లుగా తాను ఎన్నికల క్షేత్రంలో ఉన్నానని, కానీ ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిన వారిని తాను ఇంతవరకూ చూడలేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్