ఖమేనీ వారసుడిగా పేరు!

569చూసినవారు
ఖమేనీ వారసుడిగా పేరు!
రైసీ వయసు 63 ఏళ్లు. 2017లో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి హసన్‌ రౌహానీ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 2019లో న్యాయ వ్యవస్థ అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. రెండో ప్రయత్నంలో 2021లో దేశాధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీకి వారసుడిగా అందరూ రైసీని చూస్తుంటారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఎట్టిపరిస్థితుల్లోనూ విడనాడడని ఆయనకు పేరుంది.

సంబంధిత పోస్ట్