చింతలపూడిలో టీడీపీ విజయం

66చూసినవారు
చింతలపూడిలో టీడీపీ విజయం
ఏపీలో టీడీపీ కూటమి హవా కొనసాగుతుంది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి కంభం విజయరాజుపై 26,972 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి సొంగా రోషన్ విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్