చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత

77చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత
చిత్తూరు జిల్లా పుంగనూరులో సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మున్సిపల్ ఆఫీస్‌లో వైసీపీ నేతలతో ఎంపీ మిథున్ రెడ్డి సమావేశం కానున్నారు. మిథున్ రెడ్డి పర్యటనను టీడీపీ శ్రేణులు అడ్డుకుంటారనే ప్రచారంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో మున్సిపల్ ఆఫీస్‌కు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్