ఏపీ ఎన్నికల్లో ఎవరూ గెలుస్తారనే అంశంపై ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. పోల్ స్కాన్ సర్వ
ే పేరుతో దీన్ని చేపట్టింది.120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
వైసీపీ వ
ిజయఢంకా మోగిస్తుందని తెలిపింది.
టీడీపీ కూటమి 4
4 స్థానాలు దక్కించుకుంటుందని వెల్లడించింది. వైసీపీకి 50.1 శాతం,
టీడీపీ కూట
మికి 47.2 శాతం, ఇతరులకు 2.7 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని ఈ సర్వే స్పష్టం చేసింది.