'ఏపీలో ఆ పార్టీదే అధికారం'

263625చూసినవారు
'ఏపీలో ఆ పార్టీదే అధికారం'
ఏపీ ఎన్నికల్లో ఎవరూ గెలుస్తారనే అంశంపై ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. పోల్ స్కాన్ సర్వే పేరుతో దీన్ని చేపట్టింది.120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీిజయఢంకా మోగిస్తుందని తెలిపింది. టీడీపీ కూటమి 44 స్థానాలు దక్కించుకుంటుందని వెల్లడించింది. వైసీపీకి 50.1 శాతం, టీడీపీ కూటమికి 47.2 శాతం, ఇతరులకు 2.7 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని ఈ సర్వే స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్