ఇకపై ఆ పరిస్థితి ఉండదు: మంత్రి నాదెండ్ల

76చూసినవారు
ఇకపై ఆ పరిస్థితి ఉండదు: మంత్రి నాదెండ్ల
గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. తెనాలి నుంచి గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రోగులను తరలించే పరిస్థితి ఇకపై ఉండకూడదన్నారు. కొన్ని సీరియస్ కేసులు గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడాన్ని తగ్గించాలని, అందుకు అవసరమైన సాంకేతిక పరికరాలపై దృష్టి సారించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్