విషాదం.. కవలలు మృతి

50చూసినవారు
విషాదం.. కవలలు మృతి
విజయవాడలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవల పిల్లలు మృతి చెందారు. బండ్రపల్లి మాధవి అనే గర్భిణి పురిటి నొప్పులతో పద్మవతి ఆస్పత్రిలో చేరింది. అయితే, డబ్బుబు సరైన సమయానికి కట్టకపోవడంతో డాక్టర్ వైద్యం చేయాలని నిరాకరించంది. మాధవికి కవల పిల్లులు పుట్టినా ఫలితం లేకుండా పోయింది. ఒకే సమయంలో వైద్యం చేయలేకపోవడంతో కవలలు ఇద్దరు ప్రాణాలు విడిచారు.

సంబంధిత పోస్ట్