ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన.. బాలిక మృతి

70చూసినవారు
ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన.. బాలిక మృతి
ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన బాలిక (17) కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దాంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఇప్పటికే నిందితుడు విఘ్నేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, వైఎస్సార్ జిల్లా బద్వేల్ సమీపంలో శనివారం ఇంటర్ విద్యార్థినిపై విఘ్నేశ్ పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. దాంతో బాలిక శరీరం 80 శాతం కాలిపోయింది.

సంబంధిత పోస్ట్