ఠారెత్తిస్తున్న ఎండలు

56చూసినవారు
ఠారెత్తిస్తున్న ఎండలు
ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. శుక్రవారం పల్నాడు జిల్లా రెంటచింతలలో గరిష్ఠంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏటా వేసవిలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాల్లో రెంటచింతల ఒకటి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్