ఏపీలో 175 స్థానాలకు 175 గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన YSRCPకి ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. ఈసారి పది సీట్లు కూడా వచ్చేలా కనిపించట్లేదు. ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఈక్రమంలో వైసీపీ గుర్తయిన 'ఫ్యాన్' చచ్చిపోయిందంటూ అంతిమ యాత్ర చేపట్టారు. ఫ్యాన్ రెక్కలు వంచి, పాడెపై మోసుకెళ్తూ ఊ రేగింపు చేపట్టిన వీడియో వైరలవుతోంది.