ప్ర‌ధానితో సీఎం జ‌గ‌న్ చర్చించిన అంశాలివే

249518చూసినవారు
ప్ర‌ధానితో సీఎం జ‌గ‌న్ చర్చించిన అంశాలివే
పార్లమెంటులోని PMOలో ప్ర‌ధాని మోదీతో సీఎం జ‌గ‌న్ శుక్రవారం భేటీ అయ్యారు. ఏపీ విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానిని సీఎం కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుద‌ల‌, ఏపీ జెన్‌కోకు తెలంగాణ చెల్లించాల్సిన బ‌కాయిలు, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు వంటి అంశాల‌ను ప్ర‌ధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్