వరద సమస్య తగ్గుతుంది: మంత్రి నిమ్మల

63చూసినవారు
వరద సమస్య తగ్గుతుంది: మంత్రి నిమ్మల
బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు పూర్తయ్యాయని, దిగువకు వరద ప్రవాహం తగ్గుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వర్షం పడితే మళ్లీ సమస్య రాకుండా కట్ట ఎత్తు పెంచుతామన్నారు. ఆ పనులు కూడా వెంటనే చేపడతామన్నారు. గండ్ల పూడ్చివేతతో విజయవాడలో ఉన్న నీరు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుందని అన్నారు. అవసరమైతే వరద నీటిని మోటార్లతో తోడిపోస్తామన్నారు.

సంబంధిత పోస్ట్