గణపయ్యకు మోదకాలు నివేదించడంలో అంతరార్ధం ఇదే!

56చూసినవారు
గణపయ్యకు మోదకాలు నివేదించడంలో అంతరార్ధం ఇదే!
గణపయ్యకు మోదకాలు నివేధిస్తే సంతృప్తి చెంది అనుగ్రహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా మోదకాలనే విఘ్నేశ్వరుడు ప్రధాన నైవేద్యంగా నివేదించడం వెనుక ఆంతర్యం ఉంది. మోదకాలు మనిషి జీవన విధానాన్ని సూచిస్తాయి. పైన చప్పగా.. లోపల మాధుర్యంగా ఉండటం మోదక ప్రసాదం ప్రత్యేకత. అలాగే మనిషి కూడా పైకి బాహ్య సౌందర్యం లేకపోయినా.. ఆంతరంలో ప్రేమ, అంకితభావం, త్యాగం అనే సౌందర్యంలో జీవించాలని మోదకాలను నివేదిస్తారు.

సంబంధిత పోస్ట్