ఎన్నికలను బహిష్కరించిన ఆ మూడు గ్రామాలు

65చూసినవారు
ఎన్నికలను బహిష్కరించిన ఆ మూడు గ్రామాలు
ఏపీలో ఇవాళ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అయితే అల్లూరి జిల్లాలోని పెదబయలు మండలం తమలం, కోరజంగి, కంచురాయి గ్రామాలు ఎన్నికలను బహిష్కరించాయి. సుమారు 200 మంది గ్రామస్థులు ఓటు వేయడానికి వెళ్లలేదు. అధికారులు తమ గ్రామాల అభివృద్ధికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్