పిఠాపురంలో ముగ్గురు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు పోటీ?

39203చూసినవారు
పిఠాపురంలో జ‌న‌సేనాని కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు కోనేటి ప‌వ‌న్ క‌ళ్యాణ్, క‌నుమూరి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు నామినేష‌న్ వేసిన‌ట్లు ఓ వార్త వైర‌ల్ అవుతోంది. అయితే ఇందులో వాస్తవం లేద‌ని తేలింది. ఎన్నిక‌ల క‌మిష‌న్ వెబ్‌సైట్ ప్ర‌కారం పిఠాపురం బ‌రిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరుతో ఒక్క‌రే పోటీలో ఉన్నారు. ఈ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 11 మంది బ‌రిలో నిలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్