లక్ష్మీ నరసింహస్వామికి మోహిత్ రెడ్డి పూజలు

51చూసినవారు
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదేశాల మేరకు చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేకంగా పూజలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రాశస్త్యాన్ని నాశనం చేసేలా ఆరోపణలు చేస్తూ భగవంతుని పేరు చెప్పి చేస్తున్న పాపాలను ప్రక్షాళన చేయాలని కొబ్బరి కాయలు కొట్టి వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్