విడవలూరులో గడ్డివాము దగ్ధం

79చూసినవారు
విడవలూరు మండలంలోని శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానం వెనుక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలడంతో ఒక గడ్డివాము దగ్ధమైన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది. చుట్టుప్రక్కల స్థానికులు మంటలు అదుపు చేసే లోగా పూర్తిగా గడ్డివాము కాలిపోయింది. కాలిపోయిన గడ్డివాము విలువ దాదాపుగా నలభై వేల రూపాయలు ఉంటుందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్