మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వినియోగానికి యువత బానిసలు కారాదు

51చూసినవారు
చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, మత్తు పదార్థాలు ప్రజలు ఎవ్వరూ వినియోగించరాదని జిల్లా కలెక్టర్ ద్యానచంద్ర హెచ్ఎం, ఎస్పీ హర్ష వర్ధన్ రాజు సంయుక్తంగా తెలిపారు. బుధవారం తిరుపతి నగరం ప్రకాశం రోడ్డు నుండి బాలాజీ కాలనీ వరకు డ్రగ్స్ దుర్వినియోగం, అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఎస్పీ, తిరుపతి నగర కమిషనర్ అదితి సింగ్, సంబంధిత అధికారులతో కలసి కలెక్టర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్