వైసీపీని వీడుతున్న నేతలు.. జగన్ అలర్ట్!

75చూసినవారు
వైసీపీని వీడుతున్న నేతలు.. జగన్ అలర్ట్!
ఏపీ ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. పార్టీలో కీలక నేతలంతా గుడ్ బై చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ అలర్ట్ అయ్యారు. జిల్లాల వారిగా నేతలతో జగన్ భేటీ అవుతున్నారు. ఇప్పటికే నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో ఆయన భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయించే అవకాశం ఉన్న నేతల్ని గుర్తించాలని, వారి విషయంలో చర్చలు జరపాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్