లలితా దేవి అలంకారంలో కాశీ విశాలాక్షి అమ్మవారు

58చూసినవారు
లలితా దేవి అలంకారంలో కాశీ విశాలాక్షి అమ్మవారు
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం దేవళం పేట శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలలో భాగంగా శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారు లలితాదేవి అలంకారంలో ఆదివారం భక్తులకు దర్శనం ఇచ్చారు.ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం మహా మంగళహారతి గావించారు. భక్తాదులకు తీర్థప్రసాదాలు అందించారు.ఆలయ ప్రధాన అర్చకులు ఫణి ప్రకాష్ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్