సీజీఎస్టీ ఆడిట్ కమీషనర్ పి. ఆనంద్ కుమార్ బుధవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి శ్రీసిటీ ప్రగతి, ప్రత్యేకతలు, కంపెనీలకు అందిస్తున్న వివిధ సదుపాయాలు, ఇక్కడ చేపడుతున్న సుస్థిరతా చర్యలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలను వివరించారు. ఆనంద్ కుమార్, శ్రీసిటీ అభివృద్ధి పట్ల యాజమాన్య కృషిని ప్రశంసించారు