ప్రజలకు మెరుగైన వైద్యసేవలు: కురుగొండ్ల

84చూసినవారు
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు: కురుగొండ్ల
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచించారు. శనివారం ఆయన వెంకటగిరి, బాలాయపల్లి వైద్యశాఖ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఆసుపత్రులకు వచ్చే రోగుల నుంచి ఫిర్యాదు అందితే వెంటనే స్పందిస్తామన్నారు. సమయపాలన పాటించాలన్నారు. ఆసుపత్రుల సమస్యలు, అవసరమైన పరికరాలు, మందుల సరఫరా, సిబ్బంది కొరత తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్