రెండు బైకులు ఢీ.. ముగ్గురు దుర్మరణం

84చూసినవారు
రెండు బైకులు ఢీ.. ముగ్గురు దుర్మరణం
విజయనగరం జిల్లా గంట్యాడలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్