తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. పద్మావతిపురంలోని పాస్ మనోవికాస కేంద్రంలో ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారందరినీ రుయా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందగా.. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.