AP: విశాఖపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూటీని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. పాత గాజువాక పంతులు గారి మేడ వద్ద ప్రమాదం జరిగింది.