స్లీపర్ బోగీలతో వందేభారత్..!

63చూసినవారు
స్లీపర్ బోగీలతో వందేభారత్..!
వందేభారత్ రైళ్లు త్వరలోనే స్లీపర్ తరగతి బోగీలతో అందుబాటులోకి రానున్నాయి. విజయవాడ డివిజన్లో నడుస్తున్న సికింద్రాబాద్-విశాఖపట్నం, విజయవాడ-చెన్నై సెంట్రల్ రైళ్లకు ఎక్కువ గిరాకీ ఉండగా స్లీపర్ తరగతి బోగీలతో నడిచే వందేభారత్ కు మరింత ఆదరణ పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు
వందేభారత్ స్లీపర్ రైళ్లు విజయవాడ డివిజన్ కు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్