వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా

59చూసినవారు
వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా
వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. మాజీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ బుధవారం వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ లేకపోవడంతో పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్‌కు పంపించారు.

సంబంధిత పోస్ట్