కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వీరశివారెడ్డి?

1071చూసినవారు
కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వీరశివారెడ్డి?
ఏపీలో రాబోయే ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని బరిలోకి దింపాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పేరుతో కొన్ని రోజులుగా ఐవీఆర్ఎస్ సర్వే చేస్తోంది. 2014లో పోటీ చేసిన రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి కూడా ఈసారి విముఖత చూపుతున్నట్లు సమాచారం. అయితే కడప ఎంపీ స్థానంలో టీడీపీ కేవలం ఒక్కసారే (1984లో నారాయణరెడ్డి) గెలిచింది. 1989 నుంచి వైఎస్ కుటుంబసభ్యులే గెలుపొందుతున్నారు.

సంబంధిత పోస్ట్