వైద్య సౌకర్యాలు కల్పించాలి: అసెంబ్లీ కో కన్వీనర్ శ్రీను

65చూసినవారు
వైద్య సౌకర్యాలు కల్పించాలి: అసెంబ్లీ కో కన్వీనర్ శ్రీను
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను విజయనగరం ఆర్ & బి గెస్ట్ హౌస్ లో చీపురుపల్లి అసెంబ్లీ కో- కన్వీనర్ మన్నెపూరి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకలకు నిధులు కేటాయింపు జరిగాయి. కాని బిల్డింగ్ నిర్మాణం పూర్తి కాలేదన్నారు. బిల్డింగ్ లు త్వరగా నిర్మాణం జరిపి అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రిని కోరారు.

సంబంధిత పోస్ట్