పంట నమోదు ప్రక్రియ పరిశీలన

83చూసినవారు
పంట నమోదు ప్రక్రియ పరిశీలన
బొండపల్లి మండలంలోని అంబటివలస గ్రామంలో మంగళవారం జరుగుతున్న పంట నమోదు ప్రక్రియను మండల వ్యవసాయ అధికారి మల్లికార్జునరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 23వ తేదీతో పంట నమోదు ప్రక్రియ ఆఖరు తేది అన్నారు. రైతులందరూ వంట నమోదు ప్రక్రియ చేసుకోవడంతోపాటు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్