జరజాపుపేటలో వాటర్ ప్లాంట్ పునఃప్రారంభించారు

576చూసినవారు
జరజాపుపేటలో వాటర్ ప్లాంట్ పునఃప్రారంభించారు
నెల్లిమర్ల నగరపంచాయతి పరిధిలో జరజాపుపేటలో శ్రీసత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ సోమవారం సాయంత్రం పునఃప్రారంభం చేయడం జరిగింది. అతి తక్కువ డబ్బులకు 20 లీటర్ల ఆర్ వో వాటర్ ను ప్రతి ఒక్క ఇంటికి అందజేయడం జరుగుతుందని కన్వీనర్ రామారావు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కాళ్ల రాజశేఖర్, తీగల సాయిరాం, బుగత లక్ష్మణరావు, ఎస్ త్రిమూర్తులు, వి ఆర్ కె రాజు, సముద్రపు వెంకటరమణ ఇతర సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్