347 మద్యం సీసాలు ధ్వంసం

2604చూసినవారు
గంట్యాడ పోలీసు స్టేషన్ పరిధిలో వివిధ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన 347 మద్యం సీసాలను సోమవారం మధ్యాహ్నం పోలీసులు ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ దీపిక, ఎం.పాటిల్ ఆదేశాల మేరకు ఎస్. ఈ. బి డి. ఎస్. పి రాజు పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగిందన్నారు. ఎస్. ఐ సురేంద్ర నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్