వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లు, కో-కన్వీనర్ల నియామకం

586చూసినవారు
వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లు, కో-కన్వీనర్ల నియామకం
గంట్యాడ మండల వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌లుగా మండలానికి చెందిన పలువురు యువకులను పార్టీ నియమించింది. మండల కన్వీనర్‌గా కోటారిబిల్లికి చెందిన వేమలి శ్రీనివాసరావు, కో కన్వీనర్లుగా నరవ గ్రామానికి చెందిన సుంకరి రామకృష్ణ, తాటిపూడి గ్రామానికి చెందిన ఆదిరెడ్డి శ్రీను, బోనంగి గ్రామానికి చెందిన గోపిశెట్టి శంకర్, కిర్తిబర్తి చెందిన చిన్న అప్పలనాయుడు ను నియమిస్తూ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారు ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్యతో పాటు పలువురు మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్