ఓటు హక్కు వినియోగ౦పై అవగాహన

73చూసినవారు
ఓటు హక్కు వినియోగ౦పై అవగాహన
ఓటు వేసి ప్రజాస్వామ్యంను కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని మండల తహసీల్దారు రమాబాయి అన్నారు. ప్రజల్లో ఓటు వినియోగ౦పై జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన కళాజాత బృందం మంగళవారం జామి బస్ స్టాండ్ లో కళాప్రదర్శన నిర్వహించారు. రమాబాయి మాట్లాడుతూ ప్రజలు తమ ఓటు ద్వారా మంచి ప్రభుత్వంను ఎన్నుకునే హక్కు భారత రాజ్యాంగ౦ కల్పించిందని తెలిపారు. మే 13 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తప్పనిసరిగా ఓటు వినియోగించుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్