కేజీబీవీని సందర్శించిన కేసలి

78చూసినవారు
కేజీబీవీని సందర్శించిన కేసలి
గంట్యాడలోని కేజీబీవీ కేంద్రాన్ని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసరి అప్పారావు శనివారం సందర్శించారు. తరగతి, వంటగదిలు పరిశీలించారు. ఒత్తిడికి గురికాకుండా ప్రణాళిక బద్ధంగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ అల్లు జ్యోతి మహిళా పోలీస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్