గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ సభ్యునిగా వర్రి నరసింహామూర్తి.

789చూసినవారు
గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ సభ్యునిగా వర్రి నరసింహామూర్తి.
గంట్యాడ: గంట్యాడ మండల జెడ్పీటీసీ సభ్యులు వర్రి నరసింహామూర్తి గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. శనివారం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా స్థాయి సంఘం సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ వర్రి నరసింహామూర్తిని గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ సభ్యునిగా ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్